ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్‌ ఖాన్‌

దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్‌ ఖాన్‌ గురువారం మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు ముందు జరిపిన ప్రత్యేక నమాజులో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో ముస్లింలు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యారు. ఈ ప్రత్యేక ప్రార్థనలు హైదరాబాద్‌లోని ఈసీ గార్డ్స్‌ ఈద్గాలో జరిగాయి. ఒక ముస్లిం మృతికి ఇంత పెద్ద ఎత్తున సాటి ముస్లింలు హాజరవడం దక్షిణ భారతదేశంలో ఇదే తొలిసారి.
ఇన్‌సెట్‌లో మౌలానా పార్థీవ దేహాన్ని ఉంచిన పేటిక.