ఫా మాయిల్ రై తుల కు గుది బండ గా మారిన జి ఎస్ టి

జనం సాక్షి ఖమ్మం రూరల్ జూలై(( 13), ఫామాయి ల్ వినియోగం పెరగడం వలన మ న దగ్గర ఉత్పత్తి పెంచాలని  తోట లను పెంచుట కు ప్ర భుత్వలు. టార్గెట్ లు పెట్టి మరిఅధికారులకు ఆదేశాలు జారీచేశారు కా నీ డ్రిప్ లకు సంబంధించిన సబ్సిడీ మొత్తం ఎస్ సీ ఎస్ టీ లకు ప్రీ అని సన్న కారు రైతులకు తొంబై. శాతం సబ్సిడీ అన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ జీ ఎస్ టీ మాత్రం పన్నెండు శాతంవసూలు చేస్తున్నారు ఇది మాత్రం అందరి రైతులకు వర్తిస్తది అన్నారు స బ్సిది ఇచ్చి నట్టే ఇచ్చి జీ ఎస్ టీ రూపా న    వ సుల్ చేస్తున్నారు అని రైతులు వాపోతున్నారు ఇప్పటి కి అయిన ప్రభుత్వం  జీ ఎస్ టీ రైతులకు ఎత్తి వేయాలి అని కోరుతూ ఉన్న రు