బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ఏర్పాట్లపై రూట్ మ్యాప్ సమీక్ష…

నిర్మల్ జిల్లా, భైంసా జనం సాక్షి భైంసా రూరల్

ఈనెల 28వ తేదీన ప్రారంభమయ్యే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాదయాత్రలో భాగంగా భైంసా పట్టణంలో గల మార్కెట్ యార్డులో జరిగే బహిరంగ సభ స్థలాన్ని,రూట్ మ్యాప్ ని బిజెపి రాష్ట్ర నాయకులు పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్,రూటు ఇన్చార్జి ఉదయ్ బాబు మోహన్ నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి,జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజు, రాజేశ్వర్ రెడ్డి,ముధోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్,కౌన్సిలర్ దిలీప్, రావుల పోశెట్టి,గాలి రవి సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి,బాలాజీ సూత్రవే పాల్గొన్నారు.