బతుకమ్మ చీరల పంపిణీకి రానున్న ఎమ్మెల్యే

నేడు యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్ రెడ్డి  పాల్గొనన్నారని తెరాస మండల అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష పేర్కొన్నారు. నేడు యాచారం మండలం కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు మండల పరిధిలోని మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు రమేష్ భాష పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
Attachments area