బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.