బి.జె.పి నాయకుల్లారా జాగ్రత్త

ఇచ్చోడ మండలకేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో బోథ్ నియోజక వర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ  నిజామాబాద్ బి.జె.పి ఎంపీ ధర్మపురి అరవింద్,తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ అయన మాట్లాడుతూ కవిత పై ఎంపీ అరవింద్ గాని,బి.జె.పి నాయకులు గాని అనుచిత,అసభ్య వాఖ్యలు చేస్తే సహించేది లేదని,ఇంకోసారి ఇలాంటి వాక్యాలు తెలంగాణ ఉద్యమ బిడ్డలపై నోరు జారితే ఖబడ్ధార్ బిజెపి నాయకుల్లార మండి పడ్డారు ఇకనైనా మీ నోరు అదుపులో పెట్టుకోండి లేదా మా తడాఖా ఏంటో చుహిస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హెచ్చరించారు.ఈ కార్యక్రమములో ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి,బోథ్ మండల కన్వీనర్ సోలంకి రుక్మాన్ సింగ్,మాజీ కన్వీనర్ మెరాజ్ హమ్మద్,తెరాస వైస్ ప్రెసిడెంట్ సుద్దవార్ వెంకటేష్,అజిమ్ సుల్తాన్,లతిప్,కడమంచి భీముడు,ముస్తఫా,మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు..