బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు

మహబూబ్‌నగర్, మే 10: జిల్లాలోని మల్దకల్ మండలం బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వ ప్రసాద్ చేతుల మీదుగా ఇక్కడి గ్రామ చెరువులో మిషన్ కాకతీయ పనులను మొదలుపెట్టారు.