బేకరీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చ

అశ్వారావుపేట మండల కేంద్రంలో జంగారెడ్డగూడెం వెళ్లే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై మారుతి బెంగుళూర్ అయ్యంగార్ బేకరి నీ స్థానిక ప్రజా ప్రతినిదులు మరియు నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే మెచ్చ ప్రారంభించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంక ప్రసాద్ శాలువాతో సత్కరించారు బేకరి యజమాని హరి ప్రసాద్ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన అశ్వారావుపేటలో చక్కటి నాణ్యతతో కూడిన బేకరి పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ బేకరినీ స్దానిక నాయకులు మరయు మీడియా మిత్రులతో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉందనీ వ్యాపార అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి సంకా ప్రసాద్ రావు సర్పంచ్ అట్టం రమ్య మోహన్ రెడ్డి టౌన్ అధ్యక్షులు సంపూర్ణ ప్రధాన కార్యదర్శి పసుపులేటి ఫణీంద్ర చిప్పణపల్లి బాజరయ్య రవి నార్లపాటి రాములు చిప్పనపల్లి శ్రీను పెటమాలపల్లి వెంకన్న బాబు ధర్మ రావు ప్రసాద్ ,కలపాలి శ్రీను ,సోమని రాజా రమేష్ గంధం వెంకటేశ్వరరావు నరేష్ ,బాణాల నారాయణ తాళం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.