బొడ్రాళ్ల పున: ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండల వైస్ ఎంపిపి చంద్రశేఖర్*

గోపాల్ పేట్ న్యూస్ జూన్ 9   ( జనం సాక్షి) :
గోపాల్ పేట లో బొడ్రాళ్ళ పున: ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో మూడోరోజు గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం లో 8  బొడ్రా ళ్ల ను పునః ప్రతిష్టించారు. అనంతరం హాన్మండ్ల గడ్డ కాలని లో ఏర్పాటు చేసిన బొడ్రాయి  పున:ప్రతిష్ట కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు అనంతరం మహిళలు బొడ్రాళ్ల దగ్గర మహిళలు పసుపు,కుంకుమ, లతో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మైబుస్, వార్డ్ మెంబర్ శరత్ బాబు, నరసింహ ,ఆంజనేయులు, రామస్వామి, చిన్న బాలయ్య వెంకట్రాములు, లక్ష్మీనారాయణ, రాజా, శేఖర్,  తదితరులు పాల్గొన్నారు