భార్యను, కూతురును తగులబెట్టిన దుర్మార్గుడు..

రంగారెడ్డి : కట్టుకున్న భార్యను కన్న కుమార్తెను భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం సోమనగుర్తిలో చోటుచేసుకుంది.