భార్యను నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు, సెప్టెంబరు 12 : కోడేరు మండలం యెత్తంలో భార్యను గొడ్డలితో భర్త నరికి చంపాడు. అనంతరం తానే భార్యను నరికి చంపానని ఇంటి ఎదుట గొడ్డలితో భర్త కూర్చున్నాడు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.