మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చిన వైనం…

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 : మద్యం మత్తులో స్నేహితుడినే హతమార్చిన యువకుడి ఉదంతం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. ప్రేమ్‌విజయ్‌నగర్‌ కాలనీలో మద్యం మత్తులో శామ్యూల్‌ను స్నేహితుడు చంద్రశేఖర్‌ హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు