మర్పల్లి ఎస్.ఐ. కి సన్మానించిన బిఎస్పీ నాయకులు.

మర్పల్లి నవంబర్ 23 (జనంసాక్షి)
మండల నూతన ఎస్.ఐ. గా బాధ్యతలు స్వికరించిన అరుణ్ కుమార్ ను బుధవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు పర్వేద. శ్రీనివాస్, ఉపా అధ్యక్షులు హర్ష వర్ధన్, కార్యదర్శి కావలి ప్రభాకర్, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ హమ్మీర్, శ్రీకాంత్ ప్రేమ్ కుమార్, కావలి. యాదయ్య, రవి, ప్రవీణ్  కోటేశ్వరరావు, మోహన్ తదితరులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.