మహబూబ్‌నగర్‌ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మల్డకల్‌ మండలం నాగూర్‌దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.