మహబూబ్ నగర్ లో మందకొడిగా పోలింగ్..

మహబూబ్ నగర్ : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కొత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రవికుమార్ ఓటు వేశారు.