మార్కెట్‌ కార్యాలయంపై రైతుల దాడి

నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్‌ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్‌ ధ్వంసం చేశారు.