మిర్జాపూర్ హనుమాన్ ఆలయం ఆఖండ హరినామ సప్త

బిచ్కుంద జులై 18 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూరు మండలంలో గల మిర్జాపూర్ హనుమాన్ ఆలయం ఆఖండ హరినామ సప్త నెల రోజుల పాటు కొనసాగుతున్నట్లు అలయ కమిటీ ఛైర్మెన్ నర్సింలు గౌడ్ తెలిపారు. ఇటీ కార్యక్రమంలో కేలూర్, మిర్జాపూర్, శకర్గా తదితర గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.