ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ.

రాయికోడ్ జనం సాక్షి 12 .
రాయికోడు మండల పరిధిలోని జంబిగి కె గ్రామానికి చెందిన జటగోనోల రుక్కమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిది కింద మంజూరైన 24000 చెక్కును బుధవారం సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతోనే చెక్కు మంజూరు అయిందన్నారు ఎమ్మెల్యే సాహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పలువురు మహిళలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు