మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వడ్డే పల్లి సుభాష్ రెడ్డి…

 ఎల్లారెడ్డి 10 సెప్టెంబర్  జనం సాక్షి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీమతి పాల్వాయి స్రవంతి ని ప్రకటించినందున, ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇంచార్జీ వడ్డే పల్లి సుభాష్ రెడ్డి శనివారం హైదరాబాదులోని మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ ఆలీ నివాసం లో పల్వాయి స్రవంతి నీ మరియు షబ్బీర్ అలీ నీ మర్యాదపూర్వకంగా   కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెియజేసారు  . ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  వడ్డేపల్లి సుభాష్ రెడ్డి,వెంట కామారెడ్డి జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీ నా రెడ్డి మోహన్ రెడ్డి వున్నారు  వారు మాట్లాడుతూ . మునుగోడులో విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఆకాంక్షించారు.