మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

 నిర్మల్ బ్యూరో ఆగస్టు 30(జనం సాక్షి):  మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ నిర్మల్ జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ప్రకటించారు.   గౌరవ అధ్యక్షులుగారాం మహేష్ ,గౌరవ సలహా సభ్యులుగా
కొండూరు రవీందర్,పూసల పోశెట్టి,జిల్లా అధ్యక్షులుగా గుమ్ముల అశోక్ ,ప్రధాన కార్యదర్శి గా నెరల్ వార్ కృష్ణ ,కోశాధికారిగా పుప్పాల శేఖర్,ఉపాధ్యక్షులుగా సిరిపురం నాగరాజు,గాండ్ల రాజశేఖర్,కుంట శ్రీనివాస్,కార్యదర్శులు గా
కోమటిపల్లి వేణుగోపాల్ ,గణేశ్ ,ద్యావరశెట్టి మదు,సంయుక్త కార్యదర్శులుగా పెంట రంజిత్ కుమార్,ఏ.సంతోష్ ,గడ బోయిన అశోక్ ,కార్యవర్గ సభ్యులు గా గడబోయిన మహేందర్,మోగిలినర్సయ్య,ఈర్ల సాయందర్ ,కూన రాజ్ కుమార్ ,డి.భోజన్న ,సుతారి శంకర్ లను ఎనుకున్నారు.