ముళ్ల పొదల్లో ఏడాది చిన్నారి

రంగారెడ్డి,  హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ రోడ్డులో ముళ్లపొదల్లో ఏడాది పాపను వదిలివెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పసిపాపను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి పాప ఆచూకీ గురించి దర్యాప్తు ఆరంభించారు.