మూతబడిన రైస్‌ మిల్లులో బాలుడి హత్య

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్‌కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్‌మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.