మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

నేరడిగొండడిసెంబర్13(జనంసాక్షి):మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బుక లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బలరాంతో పాటు పలువురు నాయకులు గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు