మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి పర్యటన


మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎరువాక గణపతి శ్రీ విఘ్నేశ్వర మరియు శ్రీరామ మందిరంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహములు, సంతాన సోమేశ్వర స్వామి ఆలయంలో కీర్తి ధ్వజము మరియు వీరభద్ర స్వామి దేవాలయంలో కీర్తి ధ్వజము, శ్రీ అన్నపూర్ణ సమేత విశవేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట విమాన గోపురం కలశ స్థాపన, చండీయాగ మహోత్సవములకు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కోదాడ మాజీ ఎం ఎల్ ఏ ఉత్తమ్ పద్మావతి రెడ్డి తొ పాటు మేళ్లచెరువు ఎం పి పి:: కొట్టె పద్మ సదేశ్వరరావు జెడ్ పి టి సి శాగంరెడ్డి పద్మ గోవిందరెడ్డి, ఓ బి సి జిల్లా అధ్యక్షులు శెట్టి రామచంద్రరావు , ఎం పి టి సి సోమిరెడ్డి. మంగమ్మ వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాకునూరి భాస్కర్ రెడ్డి , ముడెం శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.