యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ యాదయ్య కుమారుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి యాదయ్య కుటుంబాన్నిమనోధైర్యం నింపారు ఎంపీటీసీ కృష్ణ గౌడ్ ఆత్మ కమిటీ మెంబర్ గంగాధర్ గొల్ల నారాయణ విద్య కమిటీ చైర్మన్ కృష్ణ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు