రంగారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

,రంగారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్‌ మండలం కొత్తగడి గ్రామంలో అప్పుల బాధతో సత్తయ్య అనే 45 ఏళ్ల రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు