రేవంత్ ఫ్లెక్సీ దగ్దం
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్ 28(జనంసాక్షి): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ప్లెక్సీని టీఆర్ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు. రేవంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీఆర్ఎస్వీ నేతలు చెప్పారు. కెటిఆర్కు మాదకద్రావ్యాల వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.