రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఆలేరు: మండలం కందిగడ్డతండా సమీపంలో జాతీయ రహదారిపై లారీ.డీపీఎం వ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు. మృతి చెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి, మృతులు వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన వారు.