రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

భువనగిరి: పట్టణంలోని బైపాస్‌రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. కారు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న ప్రయాణీకుడు మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు
దర్యాప్తు చేస్తున్నారు.