లగడపాటి మాతో పెట్టుకోకు : మోత్కుపల్లి నర్సింహులు

నల్గొండ : కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. పాదయాత్రను అడ్డుకునే దమ్ము లగడపాటికి లేదని, తమతో పెట్టుకుంటే అంతేనని ఆయన హెచ్చరించారు. లగడపాటికి మతి భమ్రించిందని ఆయన ఎద్దెవా చేశారు.