లారీ ఢీకొని రైతు మృతి

గరిడేపల్లి : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని వాయినిగూడెం గ్రామ శివారులో లారీ ఢీకొన ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సయ్య (45) అనే రైతు పొలం పనులు ముగించుకోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.