వరిపంట పరిశీలన

చిలుకూర్‌ : మండలంలోని బేతవోలు గ్రామంలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనం పథకం ప్రవెశ పట్టారు
ఈపథంలో వరిపంటసాగు చేసిన డొంగరి కోటేశ్వరరావు వరి పంటను మండల వ్వవసాయాధికారి అందె సతిష్‌ శుక్రవారం పరిశీలను చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట దిగుబడి బాగుందని ఎకరానికి 42 బస్తాల నుంచి 45బస్తాల వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్వక్తం చేశారు.