వలిగొండ మండల కేంద్రములో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు  కృషి చేయాలిబలిదాన్ దివాస్

జనం సాక్షి న్యూస్ జూన్ 23. వలిగొండ మండల కేంద్రములో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు  కృషి చేయాలిబలిదాన్ ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య మండల కేంద్రంలో మరియు గ్రామాల్లో మొక్కలు నాటారు.  దంతూరి సత్తయ్య మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కాశ్మీర్ కుప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని ఆనాడే వ్యతిరేఖించాడని ప్రసాద్ ముఖర్జీ ఆశయాల  అనుగుణంగా  భారత ప్రధాని నరేంద్రమోడీ  370 ఆర్టికల్ ను రద్దు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి  మండల పార్టీ అధ్యక్షులు నాగవేల్లి సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు బంధారపు లింగస్వామి, ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్,బచ్చు శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు దయ్యాల వెంకటేష్, వార్డ్ మెంబెర్ డోగిపర్తి సంతోష్,బర్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.