వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

గుడిహత్నూరు ఎస్సై ప్రవీణ్ కుమార్
గూడిహత్నూర్ నవంబర్21 జనం సాక్షి, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడపడం చట్ట రిత్య నేరం అన్నారు  రాంగ్ రూట్ ర్కాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ తో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు  మైనర్లకు వాహనాలు ఇచ్చినచో తల్లిదండ్రుల తోపాటు యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించ రాదన్నారు డాక్టర్లు ట్రాలీలలో లౌడ్ స్పీకర్లు పెట్టించుకుని అట్టి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది కావున వాహనదారులు అందరు తప్పనిసరి ట్రాఫిక్ నిబంధనలను పాటించిఏ పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు