విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు

మహబూబ్‌నగర్‌ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్‌ రెేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.