విద్యుదాఘూతంతో యువకుని మృతి

చాట్కాల : గుండ్రాంపల్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై కోనేటీ కృఫ్ట(19) అనే యువకుడి మృతి చెందాడు. మృతుడు నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం వాసిగా గుర్తుంచారు, గుడ్రాంపల్లిలోని తన మేనత్త ఇంట్టికి వచ్చిన కృష్ణకు బాత్‌రూం వద్ద విద్యుత్‌ తీగలడంతో ప్రమాదం జరిగింది.