వినతి పత్రం అందజేత

దండేపల్లి. జనంసాక్షి నవంబర్10 తమ సమస్యలు పరిష్కరించలని కోరుతూ దండేపల్లి మండలం కొండాపూర్ ups పాఠశాల విద్యార్థులు గురువారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేతకు వినతి పత్రాన్ని అందజేశారు గత కొద్ది రోజులుగా పాఠశాలకు వంట గది లేకపోవడంతో . మధ్యాహ్న భోజనం క్లాస్ రూమ్ లోనే చేస్తున్నడంతోనే చాలా ఇబ్బందుల అవుతుందని చదువుకోవడానికి కష్టంగా ఉందని అన్నారు పాఠశాలకు ప్రత్యేక వంటగది నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ త్వరలోనే వంటగది ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడి వంటగాది నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు సంతోషంగా వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు