వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి మృతి

 

గంగారం ఫిబ్రవరి 22 (జనం సాక్షి)
గ్రామంలో కి వచ్చిన ఎలుగుబంటి పిల్లలు

పంచుకునే విషయంలో గొడవ రావడంతో వెల్లోకి వచ్చిన వైనం

అటవీ అధికారుల పై అనుమానాలు
వాళ్లకు తెలియకుండా జరగదు అంటున్న గ్రామస్తలు
ఓటాయి నుండి జంగాలపల్లి వరకు ఎలుగుబంటు సంచారాo

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి లో వేట గాల్ల పెట్టిన ఉచ్చు విద్యుత్ షాక్ తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు నిందితులు మేడారం జాతరకు వెళ్లడంతో ఆలస్యమైనా విచారణ అనుమానితుల నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునీ విచారిస్తున్న గంగారం మండలం రేంజర్ చలపతిరావు ఎలుగుబంటి మరణించడంతో దాని పిల్లలు గ్రామ చుట్టు పక్కల తిరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు