శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారుల దాడులు

రంగారెడ్డి: శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో 4 బస్సులతోపాటు 3కార్లను అధికారులు సీజ్ చేశారు.