శ్రీవారి హుండీ లెక్కింపు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14.
ఆనంద్ బాగ్ శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు  హుండీలోసమర్పించిన కానుకలను బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మాణిక్ ప్రభు సమక్షంలో లెక్కించగా 2,25,313(రెండు లక్షల ఇరువై ఐదువేల మూడువందల పదమూడు రూపాయలు) ఆదాయం వచ్చింది.
60రోజుల ఆదాయ మని ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్ర రెడ్డి తెలిపారు.
హుండీ లెక్కింపులో ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్,ఆలయ మాజీ చైర్మన్ ఉమేష్ సింగ్,మాజీ ధర్మ కర్తలు,రవీందర్, భక్తులు,సుధారాణి,మాధవి,కృష్ణ కుమార్,కొండ లలిత,మీనాక్షి,సీత,రత్నమాల,రత్నమాణిక్యం,బాల, నాగరత్నం,వాణి,తదితర భక్తులు పాల్గొన్నారు.
Attachments area