శ్రీవైష్టవి గ్యాస్‌ గోదాంలో 166 సిలిండర్లు అపహరణ

శ్రీవైష్టవి గ్యాస్‌ గోదాంలో 166 సిలిండర్లు అపహరణ

తుర్కపల్లి మండల కేంద్రంలోని శ్రీవైష్టవి ఇండేన్‌ గ్యాస్‌ గోదాంపై దొంగలు విరుచుకుపడ్డారు ఆదివారం రాత్రి ఏకంగా 166 సిలింర్లను అపహరించడం చర్చానీయాంశం అయ్యింది రాత్రి 11,30 గంటల ప్రాంతంలో దొంగలు వాహనంలో వచ్చి గోదాం వద్ద ఆపారు ఆటు వైపు వెళ్ళున్న కొందరు రైతులు పక్కనే ఉన్న ఇటుక బట్టీలకు చెందినకార్మికులు చూసి  కంపెనీ వారే గ్యాస్‌ దించి వెళ్ళున్నారని భావించారు దొంగలు దర్జాగా గేటు,గోదాం తాళాలు విరగోట్టి 114 గ్యాస్‌ సిలిండర్లు వాహనంలో ఎక్కించుకొని ఉడాయించారు సుమారు రూ,3 లక్షల మేరకు నష్టం వాటిల్లింది సోమవారం ఉదయం దొంగలు పడిన విషయం తెలియడంతో డిస్త్రిబ్యూటర్‌పడాల శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్సై ప్రమోద్‌కుమార్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.