సంవత్సర క్రితం కరోనాతో తండ్రి మృతి ఇప్పుడు జ్వరంతో తల్లి మృతి తో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్రపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎడెల్లి సత్య 43 జ్వరంతో మృతి చెందింది సంవత్సరం క్రితం ఆమె భర్త మల్లేశం కరోనాతో మృతి చెందాడని వీరికి ఒక కూతురు సంగీత(20) కుమారుడు అవినాష్(17) తల్లిదండ్రుల మృతితో వారిద్దరూ అనాధలుగా మారారని బంధువులు తెలిపారు.