సమరభేరీకీ తరలిన తెరాస కార్యకర్తలు

చిలుకూరు సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న తెరాస సమరభేరీ సభకు చిలుకూరు. మండలం నుంచి తెరాస నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. మండలంలోని 13 గ్రామాల నుంచి 13 బస్సులు 15 కార్లు, 150 ద్విచక్రవాహనాలపై ర్యాలీగా సూర్యాపేటకు బయలుదేరి వెళ్లారు.