సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఆదివాసీలు, లాఠీచార్జ్

భద్రాచలం, (మార్చి 28):  సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పంచడానికి భద్రాచలం వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో  పోలీసులు ఆందోళనకారులపై స్వల్ప లాఠీచార్జ్ చేసి  చెదరగొట్టారు.