సీపీఐ విద్యుత్తు ఛార్జీలపై నిరసనగా రాస్తారోకో

చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా చిట్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి నూనె వెంకటస్వామి, ఎన్‌కే షరీష్‌, ఆర్‌ శంకర్‌ తదితరులు ఉన్నారు.