స్వర్గీయ రమావత్ రాములు నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం ఏపూరి తండాకు చెందిన టిఆర్ఎస్ పార్టీ కొండమల్లేపల్లి మండల యువజన విభాగం మండల అధ్యక్షుడు రమావత్ తులసిరామ్ తాత స్వర్గీయ రమావత్ రాములు విగ్రహాన్ని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ ఆవిష్కరించారు.ఆయన వెంట కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, టిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,మాడ్గుల యాదగిరి, రమావత్ బీమ్ సింగ్,రమావత్ శ్రీను,రమావత్ తులసిరామ్, రమావత్ లాలు నాయక్, రమావత్ పవన్, భద్రు, వడిత్య బాలు, రమావత్ బాలు,తదితరులు పాల్గొన్నారు.