ప్రధానికి సీపీఐ కార్యదర్శి సురవరం లేఖ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. త్వరగా తెలంగాణపే ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరారు.

తాజావార్తలు