మిర్యాలగూడలో భారీ చోరి

నల్లగొండ,(జనంసాక్షి): మిర్యాలగూడ బండారిగడ్డలో భారీ చోరి జరిగింది. కారులో ఉంచిన రూ.20 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.