పోలింగ్‌ కేంద్రం వద్ద వృద్ధురాలి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని కనగల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసి బయటకు వస్తుండగా ఓ వీద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వృద్ధురాలి  మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.