తెలంగాణవాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న తెలంగాణ వాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి చేశారు. లాఠీచార్జ్‌ చేశారు. ఎస్‌ఐ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ ప్రవర్తనపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.